Thursday, July 2, 2020

కళ్ల ముందే చనిపోయిన తల్లి... గుక్కపెట్టి ఏడుస్తూ ఏడాది బాలుడు.. హృదయ విదారకంగా..

జమ్మూకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం(జూలై 1) తన కళ్ల ముందే కాల్పులకు గురై చనిపోయిన తాతను చూసి మూడేళ్ల బాలుడు ఎంతలా రోధించాడో చూశాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ దృశ్యాలు చాలామంది మనసులను కలచివేశాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. తన కళ్ల ముందే చనిపోయిన తల్లిని,అక్కలను చూసి ఏడాది వయసున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEy34l

Related Posts:

0 comments:

Post a Comment