గోదావరిఖని : లీడర్ల ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు. గుండాయిజానికి పాల్పడుతూ అమాయకులను బెదిరిస్తున్నారు. ఆ క్రమంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో గొడవలకు కారణమవుతున్న మాజీ కార్పొరేటర్ కుమారుడు తోట వేణుపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. రాజకీయ నాయకుడిగా చలామణీ అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో ఉక్కుపాదం మోపారు. గొడవలు సృష్టిస్తూ, బెదిరింపులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G8ydJx
Thursday, July 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment