Thursday, July 11, 2019

ఆ మసీదులు అక్రమ నిర్మాణమే.. రాజ్యపాల్‌కు ఎంపీ లేఖ.. ఎక్కడో తెలుసా..!!

న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ మరోసారి సంచలనం సృష్టించారు. తన నియోజకవర్గంలో 54 మసీదుల అక్రమ నిర్మాణమేనని బాంబు పేల్చారు. వీటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని లెప్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ కూడా రాశారు. వర్మ లేఖతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అంతేకాదు తాను వ్యక్తిగతంగా పరిశీలించి, నివేదిస్తున్నానని ఆ లేఖలో వర్మ పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbG35o

Related Posts:

0 comments:

Post a Comment