Friday, July 24, 2020

జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. జగన్ సర్కారుపై మరోసారి రాజకీయ విమర్శలు గుప్పుమన్నాయి. ఈసారి విమర్శలు చేసినవాళ్లలో వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఉన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై.. టీడీపీ, బీజేపీ నేతలకంటే ఘాటుగా జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZTiisS

Related Posts:

0 comments:

Post a Comment