పట్టపగలు... కాలేజీ కాంపౌండ్ బయటే నికిత తోమర్(21) అనే విద్యార్థినిని గన్తో కాల్చి చంపిన ఘటన హర్యానాలో సంచలనం రేకెత్తిస్తోంది. ఫరీదాబాద్లోని బల్లబ్ఘర్లో ఉన్న ఓ కాలేజీలో అప్పుడే పరీక్ష రాసి బయటకొచ్చిన నికిత తోమర్ను... కారులో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు బలవంతంగా లోపలికి ఎక్కించే ప్రయత్నం చేశారు. నికిత తోమర్ అందుకు నిరాకరించడంతో ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oygfor
Tuesday, October 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment