Thursday, July 16, 2020

కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చరు: కేసీఆర్ సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనూ ప్రజలకు కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ బారత్‌ను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలోనూ ప్రాజెక్టులకు టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు. సెక్రటేరియట్ వ్యర్థాల తరలింపు కోసం రూ.15 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j6WKAG

Related Posts:

0 comments:

Post a Comment