టిడిపి అధినేత పోలింగ్ నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం ఇవియం లు పని చేయక పోవటం వలన దాదాపు మూడు గంటల సమయం వృధా అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవిఎంలు పని చేయని చోట రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు. టిడిపికి ఓట్లు వేస్తుంటే వైసిపికి వెళ్తున్నాయని ఆరోపించారు. టిడిపికి ఓట్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G3pcAD
సంచలన ఆరోపేణ చేసిన చంద్రబాబు. ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్తున్నాయి
Related Posts:
‘కరోనా’ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించొద్దు: విమానాల రద్దు కోసం కేంద్రానికి ఈటెల వినతిహైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తె… Read More
ఏపీలో తొలగిన ఎన్నికల కోడ్.. ఆ అధికారులపై జగన్ సర్కారు చర్యలు తీసుకుంటుందా ?ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు అనేక మలుపులు తిరుగుతూ చివరికి వాయిదా పడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికల వాయిదాను ఎన్నికల ప్రధానాధికారి న… Read More
మైనర్ బాలికలైన అక్కా చెల్లెళ్ళపై ఐదుగురు కామాంధుల అత్యాచారం ... వారిలో ముగ్గురు మైనర్లుబాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా అవి బాలికలను కాపాదలేకపోతున్నాయి . కామాంధులకు ఉరిశిక్ష వేసినా,నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా,ఎన్ కౌంటర్ లు చేస… Read More
తెలంగాణలో మరో పాజిటివ్..? రామగుండంలో ఆ రైలు దిగిన వ్యక్తికి కరోనా..కరోనా.. కరోనా.. కరోనా.. రాష్ట్రంలో,దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు.. … Read More
కరోనా అలర్ట్ : సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి.. కీలక ఆదేశాలు.. అసలేంటిది..?కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 'సోషల్ డిస్టెన్స్' పాటించాలని ప్రభుత్వాలు,వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్… Read More
0 comments:
Post a Comment