ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 2593 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్త కేసులో ఇదొక రికార్డు. బుధ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8T0P6
ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్
Related Posts:
ఇజ్రాయిల్ ఎన్నికలు: నెతన్యాహు మళ్లీ ప్రధాని అవుతారా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?ఇజ్రాయిల్: భారత్తో పాటు ఇజ్రాయిల్లో కూడా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిం… Read More
కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్...రాఫెల్ కేసులో మరోసారి విచారణకు ఓకేన్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు కేంద్రానికి షాక్ తగిలింది. దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ కేసుకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై అభ్యంతరం తెలుపుతూ విచార… Read More
విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ...టోల్ పన్నులు రద్దు చెయ్యాలంటూ పంతంగి టోల్ ప్లాజాపై దాడిఏపీలో ఎన్నికల పండుగకు పయనమయ్యారు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా నివాసం ఉంటున్న , పని చేస్తున్న లక్షలమంది ప్రజలు. ఎన్నికల నేపథ్యంలో ఓటువేయడా… Read More
నేడే అమేథీలో రాహుల్ నామినేషన్..! భారీ రోడ్ షో కి కసరత్తు చేస్తున్న నేతలు..!!లక్నో/హైదరాబాద్ : దక్షిణ భారత దేశంలో ప్రచారం ఓ కొలిక్కి రావడంతో జాతీయ రాజకీయ నేతల ఇప్పుడు ఉత్తర భారతం పై ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఉత్త… Read More
పదండి ఓటేద్దాం! ఆన్లైన్లో ఓటర్ స్లిప్పులు, పోలింగ్ బూత్ వివరాలుసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం తెలంగాణలో 17, ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గల్లో పోలింగ్ జరగన… Read More
0 comments:
Post a Comment