భోపాల్: సౌర విద్యుత్ అనేది శుద్ధమైనది.. శ్రేష్టమైనది.. భద్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్దదైన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సొలార్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUztct
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ: భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంస
Related Posts:
పాకిస్థాన్ దంపతులను బెంగళూరు నుంచి బహిష్కరించిన హైకోర్టు !బెంగళూరు: అక్రమంగా బెంగళూరులో తల దాచుకున్న పాకిస్థాన్ దంపతులను నగరం నుంచి బహిష్కరించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హై కోర్టు ఆదేశ… Read More
ఢిల్లీలోనూ చంద్రబాబుకు చెక్: వైసీపీ మద్దతు కోరిన కాంగ్రెస్: జగన్ అసలు వ్యూహం ఇదేనా..!చంద్రబాబు వర్సెస్ జగన్. ఇది ఏపీ రాజకీయాల్లోనే కాదు..ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాజకీయ పోరు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరికీ మెజార్టీ … Read More
ఫలితాలు మరో 6రోజులు ఆగితే ఏమవుతుంది: మోదీ ఓటమి ఖాయం: చంద్రబాబు ట్విట్టర్ వార్..!ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ..ఎన్నికల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ పార్టీ సమావేశాలు..మీడియా తో మాట్లాడే సమయంలో… Read More
తెలంగాణా ప్రభుత్వ సంచలనం ... ఇంటర్ బోర్డు నుండి గ్లోబరీనా తొలగింపుతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఎట్టకేలకు ఇం… Read More
పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో అంటున్న నాగబాబు ... మెగా బ్రదర్ ధీమా ఏంటోజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నికలతో అడుగుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ మిగత… Read More
0 comments:
Post a Comment