Friday, July 10, 2020

ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ: భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంస

భోపాల్: సౌర విద్యుత్ అనేది శుద్ధమైనది.. శ్రేష్టమైనది.. భద్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్దదైన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సొలార్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUztct

Related Posts:

0 comments:

Post a Comment