సొంత పార్టీపైనే ధిక్కార పతాక ఎగరేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆయనపై అనర్హత వేటేయాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎంతకీ కదలిక రాకపోవడంతో.. రెండో వైపు నుంచి నరుక్కురావడంపై పార్టీ దృష్టిపెట్టింది. అదులో భాగంగానే రెబల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38L21Jt
ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..
Related Posts:
Today Gold price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, రూ. 41వేల పైకి..న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి… Read More
విజయమ్మ..షర్మిళకు కోర్టు సమన్లు..! కొండా సురేఖ..మురళీ సైతం : అదే రోజు జగన్ అక్కడకు ..!వైసీపీ గౌరవాధ్యక్షురాలు..ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ..సోదరి షర్మిళ కు కోర్టు సమన్లు జారీ అయినట్లు సమాచారం. 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస… Read More
లీటర్ పెట్రోల్పై 15, డీజిల్పై 17 పైసలు, వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్ ధరలుపెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 17 పైసలు పెంచుతున్నట్టు చమురుసంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇరాన్ … Read More
చాలా పెద్ద ప్లానే ఉందన్నమంచు లక్ష్మీ.. బీజేపీలో మోహన్ బాబు ఫ్యామిలీ చేరికపై వివరణ..టాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరిగా పేరుపొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాం… Read More
ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్ఢిల్లీ అసెంబ్లీకి సోమవారం ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈనెల 14న వెలువడ… Read More
0 comments:
Post a Comment