న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అనూహ్య అడుగు వేశారు. ఏ మాత్రం ఊహించని రీతిలో చర్యలను తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎలాంటి షెడ్యూల్ లేకుండా లఢక్లో పర్యటించి వచ్చిన నరేంద్ర మోడీ.. తాజాగా మరోసారి అలాంటి అనూహ్య చర్యను తీసుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDmhIP
మోడీ మరో అనూహ్య చర్య: రాష్ట్రపతితో భేటీ: దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ వెంకయ్య కామెంట్స్
Related Posts:
ప్రమాణ స్వీకారం ఇంకా మిగిలే ఉంది..! ముఖ్యమంత్రి దర్పం ప్రదర్శిస్తున్న జగన్..!!అమరావతి: అందరూ ఊహించని రీతిలో సీట్లను సాధించి గెలిచారు వైసీపీ నేత జగన్. అసలు జగన్ కు ఓటమి తప్ప అనుకున్న సీట్లు కూడా రావు అన్నవారి నోళ్లు మూతపడేలా ఫలిత… Read More
ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్ తేల్చిందేంటి : రీల్ లైఫ్లో పవన్తో..రియల్ లైఫ్లో జగన్తో..!అంతన్నాడు.. ఇంతన్నాడు.. కానీ చివరికి పత్తా లేకుండా పోయాడు.. ఫ్యాన్ గాలి జోరుకు తట్టుకోలేకపోయాడు. కనీసం తను కూడా గెలవలేకపోయాడు. జగన్ సునామీలో గల్లంతయ్య… Read More
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ఈసీ, పోలీసుల పనితీరు భేష్ .. ఎన్డీఏ విజయంపై మోదీన్యూఢిల్లీ : బీజేపీకి అపూర్వ విజయం ఇచ్చిన 130 కోట్ల భారతీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖం… Read More
తెరపైకి కాంగ్రెస్ కొత్త చీఫ్ : ఘోర పరాజయంతో అనివార్యమైన ఎంపిక ? .. సోనియా, ప్రియాంక పేర్ల పరిశీలన ?న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అధికారం చేపడుతామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ డబుల్ డిజిట్కే… Read More
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఆపరేషన్ కమల, పరుగో పరుగు, కష్ట కాలం వచ్చిందా !బెంగళూరు: లోక్ సభవ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇన్ని రోజులు అతి కష్టం మీద క… Read More
0 comments:
Post a Comment