న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అనూహ్య అడుగు వేశారు. ఏ మాత్రం ఊహించని రీతిలో చర్యలను తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎలాంటి షెడ్యూల్ లేకుండా లఢక్లో పర్యటించి వచ్చిన నరేంద్ర మోడీ.. తాజాగా మరోసారి అలాంటి అనూహ్య చర్యను తీసుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDmhIP
మోడీ మరో అనూహ్య చర్య: రాష్ట్రపతితో భేటీ: దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ వెంకయ్య కామెంట్స్
Related Posts:
coronavirus: ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతుల హల్చల్, ఒకే కారులో ముగ్గురు, ఇద్దరిదీ చైనా...కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ పెద్దలు వేడుకుంటున… Read More
FSIలో ఉద్యోగాలు: స్టెనోగ్రాఫర్ & సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండిఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులను భర్త… Read More
ఏపీలో కరోనా: ఆ జిల్లాలో ఊహించని ఘటన.. కలెక్టర్ కీలక ప్రకటన..షేర్ చెయ్యండి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 క… Read More
జుట్టు, గడ్డం మాసిపోయిన వారికి శుభవార్త..! 20తర్వాత సెలూన్లకు సడలింపు..? ఎక్కడో తెలుసా..!!హైదరాబాద్ : కరోనా కష్టాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో ఎవరు ఎదుర్కోవాల్సిన సమస్యలను వారెదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంల… Read More
లాక్డౌన్ పొడిగింపు: ప్రధాని మోడీని కలిసిన నిర్మలా సీతారామన్, కీలక చర్చలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… Read More
0 comments:
Post a Comment