Tuesday, July 28, 2020

ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు, 58 మంది మృతి... హాట్ స్పాట్లుగా తూర్పుగోదావరి, కర్నూలు

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సూచిస్తోంది. గత 24 గంటల్లోనే అన్ని జిల్లాలు కలిపి 7948 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 58 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 62979 శాంపిల్స్ ను పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYrhr1

Related Posts:

0 comments:

Post a Comment