కేరళలోని కొజికోడ్ లో ఎయిర్ ఇండియా విమానం పెనువిషాదం చోటుచేసుకున్న తర్వాతి రోజే.. జార్ఖండ్ రాజధాని రాంచీలో మరో విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గంటల వ్యవధిలోనే రెండు సార్లు డేంజర్ నుంచి ఎస్కేప్ అయిన ఆ విమానాన్ని ఇవాళ్టికీ లక్కీ ఫ్లైట్ గా, అందులోని 176 మంది ప్రయాణికుల్ని అదృష్టవంతులుగా అందరూ కొనియాడుతున్నారు. దీనికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33FNxdb
Saturday, August 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment