విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఆదేశించారు. తక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F7XUMR
లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా: వేటు పడుతుందా?
Related Posts:
మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించా… Read More
టార్గెట్ రాజ్యసభ... బీజేపీ నెక్స్ట్ ప్లాన్ అదేనా?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. పెద్దల సభలో బలం పెంచుకోవడంపై దృష్టి పెట్ట… Read More
ఊఫ్.. ఊఫ్.. పొగరాయుళ్లకు చెక్..! బహిరంగా ప్రదేశాల్లో పొగ ఊదితే జీవితం మసే..!!హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్… Read More
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు … Read More
ఆత్మహత్యలు చేసుకున్నోళ్లు పాస్ కాలేదు.. అంతమందిలో 1,137 మందే పాస్.. ఇంటర్ రీవెరిఫికేషన్ కథహైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడించాలన… Read More
0 comments:
Post a Comment