విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో వెనుక ఊహించని వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటిదాకా తొమ్మిది మరణించారు. పలువురు కరోనా వైరస్ పేషెంట్లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రక్షించగలిగారు. మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLh2Xl
Sunday, August 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment