న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. గత ఏడాది నాగ్పూర్లో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యక్రమంలో మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనతో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేంద్ర హజారికాలకు కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CMqLBz
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న: ఆరెస్సెస్ నేత, కమ్యూనిస్ట్ కవికి కూడా అత్యున్నత పురస్కారం
Related Posts:
నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంకడప: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందా? గ్రామ వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు నిజ… Read More
వైవీ సుబ్బారెడ్డి చుట్టూ మరో వివాదం..!! శ్రీవారి ప్రసాదానికి అపచారం.. అతని పాదాల వద్ద?తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుదురుగా ఉండనిచ… Read More
కశ్మీర్ పై రేపే కీలక నిర్ణయం..!? అమిత్ షా అత్యవసర సమావేశం..!!జమ్ము కశ్మీర్లో నెలకొన్న తాజా పరిణామాలపై హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది...పార్లమంట్ ఆవరణలో నిర్వహిస్తున్న సమావేశానికి జా… Read More
కశ్మీర్ కల్లోలంపై కేంద్రం క్లారిటీ.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!ఢిల్లీ : ఇంటిలిజెన్స్ బ్యూరో సూచన మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అమర్నాథ యాత్రకు వచ్చ… Read More
చంద్రయాన్ 2 పంపిన అసలు పిక్స్ వచ్చేసాయ్!! 5000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళంబెంగళూరు: మనదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చందమామకు చేరువగా వెళ్తోంది. వచ్చేనెల 7వ తేదీన చంద్రయాన్-2 ఉపగ… Read More
0 comments:
Post a Comment