అమరావతి/హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రీ పోల్ సర్వేలు చేస్తూ తమ తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లోను బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయని, కాంగ్రెస్ కాస్త పుంజుకుంటుందని, కానీ అధికారం మాత్రం మళ్లీ నరేంద్ర మోడీదేనని చెబుతున్నాయి. బీజేపీకి మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు ఉన్నట్లుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJh4ns
'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
Related Posts:
రిపబ్లిక్ డే పరేడ్లో రఫేల్ యుద్ధ విమాన విన్సాసాలు: వెర్టికల్ చార్లీ ఫార్మేషన్!న్యూఢిల్లీ: జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రదర్శనకు రానున్నాయి. ఢిల్లీలో జరిగే గణ… Read More
బాబువన్నీ మంగమ్మ శపథాలే .. చంద్రబాబుపై విరుచుకుపడిన వల్లభనేని వంశీటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టార్గెట్ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న… Read More
టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు రావు, సాగర్ సీటు కాంగ్రెస్దే.. జానారెడ్డి ధీమా..నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీకి విజయంతో సమాధానం ఇస్తామని చెబుతోంది. ఉపఎన్నికలో టీఆర్… Read More
ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే ; ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్ళే దండలేస్తారా :ఏకిపారేసిన కొడాలి నాని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి , ఎన్టీఆర్ ను సీఎం సీటు నుండి దించిన వ్యక్తి ఈరోజుఎన్టీఆర్ వర్ధంతికి దండలు వేయటం దారుణమని మంత్రి కొడాలి … Read More
100 అడుగులకు కాళేశ్వరం మట్టం -రేపు ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ -ఇప్పటికే ఎత్తిపోతలుతెలంగాణ వరదాయినిగా టీఆర్ఎస్ సర్కారు భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి మట్టం 100 అడుగులకు చేరింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత అక్కడ మళ్లీ నీటి … Read More
0 comments:
Post a Comment