Thursday, October 1, 2020

వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా .. దేవాదాయ శాఖలోని అధికారులపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్లనే అన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అర్చకుల వేతనాలు 15 వేల రూపాయలకు పెంచేందుకు ఏపీ లోని ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cReLQH

Related Posts:

0 comments:

Post a Comment