విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్లనే అన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అర్చకుల వేతనాలు 15 వేల రూపాయలకు పెంచేందుకు ఏపీ లోని ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cReLQH
వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా .. దేవాదాయ శాఖలోని అధికారులపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు
Related Posts:
కర్ణాటక: 'మే'లో పీక్స్కి కరోనా... ఒక్క బెంగళూరులోనే రోజుకు 18వేల కేసులు నమోదయ్యే ఛాన్స్కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ణాటకలో మే మొదటివారానికి కేసుల సంఖ్య పీక్స్కి చేరే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. ఈ మ… Read More
నెల్లూరు జిల్లాలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బహిరంగ సభ: పవన్ కల్యాణ్ డుమ్మా: బెనిఫిట్ ఎవరికినెల్లూరు: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్… Read More
వకీల్సాబ్ టికెట్ల రేట్లపై పట్టువీడని థియేటర్లు- ఏపీ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏపీలో రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొనుక్కున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాల… Read More
కరోనా పడగ: కొత్తగా లక్షా 70 వేలకు వరకు: రోజూ రెండు లక్షల కేసులు తప్పనట్టేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. కరోన… Read More
వృశ్చికరాశి వారికి 2021-2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment