విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్లనే అన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అర్చకుల వేతనాలు 15 వేల రూపాయలకు పెంచేందుకు ఏపీ లోని ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cReLQH
వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా .. దేవాదాయ శాఖలోని అధికారులపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు
Related Posts:
Fake baba: ఒకే ఫ్యామిలీలో వదినలు, మరదలు, నాలుగు రేప్ కేసులు, ఆంటీ రివర్స్ తో, బాబా!జైపూర్/ రాజస్థాన్/ హైదరాబాద్: పేరు పొందిన ఆశ్రమంలో దైవదూతగా చెలామణి అవుతూ తాను దైవ మానవుడు అని చెప్పకుంటున్న నకిలి బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకర… Read More
షాకింగ్: సిలికాన్ వ్యాలీలో మారణకాండ -తోటి ఉద్యోగుల్ని కాల్చేసిన దుండగుడు -మొత్తం 9 మరణాలుగూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, అమెజాన్.. ఒకటేమిటి.. దాదాపు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలన్నిటీకీ పుట్టినిల్లయిన అమెరికాలోని సిలికాన్ వ్… Read More
చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videosబంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆ… Read More
కేంద్రంపై వాట్సాప్ న్యాయపోరాటం- ఢిల్లీ హైకోర్టులో పిటిషన్-ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమంటూకేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి అమల్లోకి తెస్తున్న కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలతో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజాలకు ఇబ్బందులు తప్పేలా… Read More
భారత్లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులుదేశంలో కరోనా రెండో దశ విలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తూ, రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నా, కొవిడ్… Read More
0 comments:
Post a Comment