చెన్నై/ తిరుచ్చి: పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన యువకుడిని ధైర్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా నవదంపతులు కాపురం పెట్టారు. తమను ఎదిరించి పెళ్లి చేసుకున్న కుమార్తెకు ఎలాగైనా బుద్ది చెప్పాలని ఆమె తల్లిదండ్రులు రగిలిపోయారు. ప్రస్తుతం నవవివాహిత గర్బిణి. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కొందరు కారులో కిడ్నాప్ చేశారు. ఇంటికి వచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ot9Nw
Love marriage: నవ వధువు గర్బిణి, లాక్ డౌన్ లో పక్కాప్లాన్: కారులో కిడ్నాప్, వీళ్లేనా ? మన కులం !
Related Posts:
క్రిస్మస్ నాటికి చెదపురుగులు నాశనం-జగన్కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్న్యాయ వ్యవస్థకు సంకెళ్లు వేయాలనుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిత్యం గళం వినిపిస్తున్నందుకే సొంత పార్టీ వైసీపీ తనపై పగపట్టి… Read More
భారత్ ఔదార్యం- వాస్తవాధీన రేఖ వద్ద చిక్కిన చైనా సైనికుడు- వెనక్కి పంపాలని నిర్ణయంభారత్-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా పలుమార్లు మిలటరీ, విదేశాంగమంత్రుల స్ధాయిలో చర్చలు జరిగినా చైనా… Read More
కరోనాపై కేంద్రం షాకింగ్ ప్రకటన - వైరస్ సామూహిక వ్యాప్తి నిజమే - కేరళపై హర్షవర్ధన్ విమర్శలుకరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ షాకింగ్ ప్రకటన చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరిందని, కమ్యూనిట… Read More
జేకే క్రికెట్ అసోసియేషన్ స్కాం: ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ, కక్ష సాధింపేనని ఒమర్శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) కుంభకోణంకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… Read More
ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఏపీలో మరోన్మారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని ఆయన మంత్రులకు సూచి… Read More
0 comments:
Post a Comment