Friday, June 12, 2020

ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు,అవినీతికి పాల్పడిన అధికారుల భరతం పడితే, ఏపీలోని ఏసీబీ అధికారులు నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుని, అలాగే ఈఎస్ఐ కుంభకోణంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UF1W4h

Related Posts:

0 comments:

Post a Comment