Wednesday, June 3, 2020

Fact Check:విద్యార్థులకు యాప్ ద్వారా ఆన్‌లైన్ పరీక్షలు..ఖండించిన సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xt3m3t

Related Posts:

0 comments:

Post a Comment