అమరావతి: రాష్ట్రంలో ఓ నూతన శకం ఆరంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనికి నాంది పలికింది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఈ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ వలంటీర్లు.. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJm6bL
నూతన శకం ఆరంభం: గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభం: రేపట్నుంచి విధుల్లోకి
Related Posts:
చేపలు పుష్కలంగా తింటే క్యాన్సర్ రాదంట.. చెప్పిందెవరో తెలుసా..!హైదరాబాద్ : క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సైలెంట్ కిల్లర్గా మనుషుల ప్రాణాలు హరిస్తోంది. క్యాన్సర్ వ్యాధి పట్ల జనాల్లో అవగాహన లేకపోవడం కూడా … Read More
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంకే న్యాయం చేస్తుంది..! పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాద్యతలు తన వల్ల కాదని ప్రియాంకా గాంధీ చెప్పుకొస్తున్నప్పటికి ఆమె పేరునే ప్రతిపాదిస్తున్నారు నాయకులు… Read More
బెంగాల్ నుండి ఒడిశాకు చేరిన రసగుల్ల... ఎందుకు..?రసగుల్ల పేరు చెబితే ఎవ్వరికైన నోరూరక తప్పదు, వాటిని చూసిన తర్వాత తినేవరకు మనస్సు ఆగదు. మరి ఇంతలా నోరూరించే రసగుల్లాలు ఏప్రాంతానికి చెందినవి, వీటీనీ తయ… Read More
భారీ డీల్ : రష్యా నుంచి ఆర్-27 క్షిపణుల కొనుగోలుకు భారత్ ఒప్పందంభారత రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆర్-27 క్షిపణులను కొనేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఇండి… Read More
రాజకీయ ప్రతీకారాలు ఉండవు..! యడియూరప్ప సంచలన నిర్ణయం..!!బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు రసవత్తంరంగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు సాగుతున్నాయి కన్నడ రాజకీయాలు. కర… Read More
0 comments:
Post a Comment