అమరావతి: రాష్ట్రంలో ఓ నూతన శకం ఆరంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనికి నాంది పలికింది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఈ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ వలంటీర్లు.. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJm6bL
నూతన శకం ఆరంభం: గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభం: రేపట్నుంచి విధుల్లోకి
Related Posts:
చైనా బోర్డర్లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) చైనాతో ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా సైనిక, దౌత్య మార్గాల్లో భారత్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఆశించినంతగా ఫలించడంలేదు. ప… Read More
ఫేస్ బుక్ ఎండీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ .. విచారణకు హాజరు కావాలని సమన్లుసోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు జారీ చేసింది . ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే… Read More
సరిహద్దులో అసలేం జరుగుతుంది... పూర్తి వివరాలు చెప్పాల్సిందే.. : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్గత నాలుగైదు నెలలుగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యం హాట్ టాపిక్గా ఉంటూ వస్తున్నాయి. సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన,మిలటరీ స్థాయ… Read More
అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్ : మాజీ కాగ్,నలుగురు ఐఏఎఫ్ల విచారణకు అనుమతి కోరిన సీబీఐఅగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వ… Read More
ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూతన్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలు, కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవార… Read More
0 comments:
Post a Comment