హైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట్లేసే మరమనుషులు కారనే విషయం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఆదివారం నాడు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడిన కృష్ణయ్య.. బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WcLsPh
బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజం
Related Posts:
పోలవరం ఇక కలగానే: నవయుగకు నోటీసులపై చంద్రబాబు ఫైర్: ఇదే జగన్ చిత్తశుద్ది..!పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్న నవయుగ సంస్థకు నోటీసులు ఇవ్వటం..కాంట్రాక్టు నుండి తప్పుకోమని ప్రభుత్వం సూచించటం పైన ప్రతిపక్ష నేత … Read More
అమ్మకానికి ఉద్యోగాలు..! అబాసు పాలవుతున్న జగన్ అవినీతి రహిత పాలనా సిద్దాంతం..!!అమరావతి/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే కొంత మంది పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం నియ… Read More
ఆమె మంత్రిగా సమర్థురాలు కారు... ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోంది: రాహుల్ గాంధీన్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందంటూ ప్రధాని మోడీని అటాక్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని చెబుతూ ఓ… Read More
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ పైపైకి.. జల్లుమంటున్న సామాన్యుడి గుండెఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో చమురు ధరలను పెంచాలని ఆయిల్ గ్యాస్ డెవలప్మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) విజ్ఞప్తి … Read More
బ్రాడ్ బ్యాండ్ సేవల్లో జియో మరో విప్లవం : గిగా ఫైబర్ ప్లాన్ వాటి సబస్క్రిప్షన్ ధరలు ఇవే..?న్యూఢిల్లీ: టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాండ్ బ్యాండ్ సేవలతో మరో సంచలనం నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇ… Read More
0 comments:
Post a Comment