Saturday, June 13, 2020

దారికొస్తున్న చైనా- క్రమంగా బలగాల ఉపసంహరణ-పరిస్ధితి కంట్రోల్ లోనే ఉందన్న ఆర్మీఛీఫ్

నెల రోజులుగా చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్తలకు త్వరలో శుభం కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో డోక్లాం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తరహాలోనే ఈసారి లడఖ్ లోనూ ఉద్రిక్తతలకు చర్చల ద్వారా ముగింపు పలికేందుకు ఇరుదేశాల సైనికాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వాస్తవాధీన రేఖ వద్ద నుంచి ఇరు దేశాల బలగాలు క్రమంగా వెనక్కి మరలుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30CkDJs

0 comments:

Post a Comment