హైదరాబాద్ : విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నారని, అయినప్పటికి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కఠినంగా వ్యవహరిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలకోసం ఒకరోజు ఉపావాస దీక్షను తలపెట్టింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. ఈ నేపథ్యలో జర్నలిస్టుల ఉపవాస దీక్షకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం మర్చిపోయందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpE4vb
Saturday, June 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment