రూ.151 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్ చేసిన టీడీపీ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ విరుచుకుపడ్డారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టుకు ఏసీబీ అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకోలేదంటూ వస్తున్న విమర్శలపై కూడా తమ్మినేని స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ ను బీసీలపై దాడిగా అభివర్ణిస్తూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను సైతం స్పీకర్ తిప్పికొట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zy9FK6
బీసీ అయితే వదిలేస్తారా ? మనీలాండరింగ్ కేసు పెట్టాలి- అచ్చెన్నాయుడుపై స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
'రూ.30వేల కోట్ల స్కాం.. ఆధారాలున్నాయి... మోడీని విచారించే సమయం వచ్చింది'న్యూఢిల్లీ: రాఫెల్ డీల్కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీని… Read More
వారిని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు: పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ గట్టి హెచ్చరిక, ఎందుకంటేన్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)లో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అక్కడి ప్రజల్ని టార్గెట్ చేయవద్దని ఇండియన్ ఆర్మీ బుధవారం పాకిస్తాన్ ఆర్మీకి హెచ్… Read More
గట్టి పిండం: 118 ఏళ్ల వయస్సులో గుండెకు శస్త్రచికిత్స: గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందేలూధియానా: ఆ వయోధిక వృద్ధురాలి పేరు కర్తార్ కౌర్ సంఘా. గత శతాబ్దం మొదట్లో పుట్టిందావిడ. 1901లో పంజాబ్ లో జన్మించారు. వయస్సు అక్షరాలా 118 సంవత్సరాలు. ఈ … Read More
పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే రాహుల్ పర్యటన..! చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న టీపిసిసి..!!హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా ఇప్పించేందుకే రాహుల్ పర్యటన ఖరారయిందనే చర్చ గా… Read More
రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజ… Read More
0 comments:
Post a Comment