రూ.151 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్ చేసిన టీడీపీ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ విరుచుకుపడ్డారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టుకు ఏసీబీ అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకోలేదంటూ వస్తున్న విమర్శలపై కూడా తమ్మినేని స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ ను బీసీలపై దాడిగా అభివర్ణిస్తూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను సైతం స్పీకర్ తిప్పికొట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zy9FK6
Saturday, June 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment