ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని క్వెట్టాల్లో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో నలుగురు ఫ్రాంటియర్ కార్ప్స్ కు చెందిన జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3WDKn
బంగాళాదుంపల సంచిలో ఐఈడీ బాంబు: భారీ పేలుడు: 16 మంది దుర్మరణం
Related Posts:
ఇదేం లొల్లిరా నాయనా: హల్దీరామ్స్లో వడ సాంబార్ కొంటే బల్లి ఫ్రీనాగ్పూర్: నాగ్పూర్లో ఓ పేరుగాంచిన రెస్టారెంట్ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. టిఫెన్ చేద్దామని వెళ్లిన ఓ వ్యక్తి ఆ రెస్టారెంట్లో వడ సాంబార్ బాగుం… Read More
అల్వార్ గ్యాంగ్రేప్ మహిళకు న్యాయం జరుగుతుంది.. రాహుల్ గాంధిదేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్లోని ఆల్వార్ అత్యాచారానికి గురైన భాదిత మహిళను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ గాంధి రాష్… Read More
నాథూరాం గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన ... ప్రజ్ఞాసింగ్మహాత్మగాంధిని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మరోసారి వివాదంలో చిక్కుకున్నబోపాల్ లోక్సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల… Read More
ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదామే 18న విడుదల కావల్సిన ఏపీ ఎంసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఏపి ఏన్సీహెచ్ఈ చైర్మణ్ విజయరాజు తెలిపారు. ఏపీ ఎంసెట్కు తెలంగాణ విద్యార్థులు కూడ అధిక… Read More
చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత.. చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులుచిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించనున్న రీపోలీంగ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రీపోలింగ్ జరగనున్న అయిదు ప్రాంతాల్లో ఒకటైన ఎన్ఆర… Read More
0 comments:
Post a Comment