Thursday, June 11, 2020

గాంధీలో మరో దారుణం.. కరోనా పేషెంట్ డెడ్ బాడీ మాయం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..

గాంధీ ఆస్పత్రి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఓవైపు సదుపాయాలు,సౌకర్యాలు సరిగా లేవని అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆడియో టేపులు లీకవడం ఆందోళన రేకెత్తిస్తుండగా.. మరోవైపు గాంధీపై ఒత్తిడి పెరుగుతోందంటూ జూడాలు నిరసనలకు దిగడం కూడా ప్రజలను కలవరపెడుతోంది. ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగానే.. గాంధీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కూడా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఇటీవలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yp8xRj

Related Posts:

0 comments:

Post a Comment