Wednesday, June 17, 2020

నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆక్రోశం

ఏపీలో ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపించారు. బీసీ నాయకుల పై జగన్ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక నేరస్తులే పాలకులు అయితే నిరపరాధులంతా జైలుకే అన్న వ్యాఖ్యలు ఏపీలో అక్షర సత్యాలని చంద్రబాబు పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UUHVqn

Related Posts:

0 comments:

Post a Comment