Wednesday, June 17, 2020

లాక్‌డౌన్‌తో వెలుగుచూసిన 200 ఏళ్లనాటి శివాలయం: యువత కృషి ఫలితమే

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అనేక పనులు మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఓ పని పూర్తి చేశారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యువకులు. వీరి కృషితో ఇసుక మేటల్లో కూరుకుపోయిన 200 ఏళ్ల క్రితం నాటి శివుడి దేవాయలం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3easCRX

Related Posts:

0 comments:

Post a Comment