Tuesday, February 18, 2020

‘పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయాడు! జైలుకు వెళ్తానని చంద్రబాబుకు ముందు తెలుసా?’

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదకిగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల విషయాన్ని ప్రస్తావిస్తూ వీరిద్దరిపై మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uV62LS

0 comments:

Post a Comment