అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదకిగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల విషయాన్ని ప్రస్తావిస్తూ వీరిద్దరిపై మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uV62LS
‘పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయాడు! జైలుకు వెళ్తానని చంద్రబాబుకు ముందు తెలుసా?’
Related Posts:
అంబేద్కర్ నినాదాలపై పాఠ్య పుస్తకాల ద్వారా తప్పుడు ప్రచారం!లక్నో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నినాదాలను గుజరాత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందా? కోట్లాదిమంది దళితులు,… Read More
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: రాజకీయాలనుంచి తప్పుకోవాలనుందన్న మాజీ సీఎంబెంగళూరు: కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్… Read More
కొండవీటి శునకం..వెన్నుపోటు వేటగాడు! బెజవాడను దివాళా తీయిస్తోన్న ఇస్మార్ట్ నాని: పీవీపీవిజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మధ… Read More
లోకేష్ ను తిట్టబోయి..చంద్రబాబును మెచ్చుకున్న మంత్రిగారు! పబ్లిసిటీ లేక పిచ్చిపట్టినట్టుందా?విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రి. చంద్రబాబును పొగిడేశారు. చంద్ర… Read More
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!హైదరాబాద్ : హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ ఎన్నో మలుపులు తిరిగింది. మరెన్నో నిజాలు బయటపెట్టింది. దాదాపు పది రోజుల నుంచి మీడియాలో వివిధ … Read More
0 comments:
Post a Comment