Sunday, January 27, 2019

ప‌వ‌న్ తో కేసీఆర్ ఏం చెప్పారు, పొత్తు ప్ర‌తిపాద‌న‌ పైనే చ‌ర్చా : సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా..!

రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారారు. ప‌వ‌న్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌ధ్య‌లో ప‌వ‌న్ ను కూర్చో బెట్టి సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఏపిలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ చ‌ర్చ పై ఆస‌క్తి క‌నిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RSuasH

0 comments:

Post a Comment