Saturday, June 6, 2020

ఎస్సారెస్పీ భూముల సర్వేతో కొత్త రగడ..లెక్క తేల్చమన్న కేసీఆర్..రైతుల ఆందోళన

ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు భూములపై తెలంగాణా ప్రభుత్వం దృష్టిసారించింది అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. అయితే 40 ఏళ్ల అనంతరం భూముల సర్వే వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి..? సర్వే పేరుతో భూములు లాక్కుంటే ఉద్యమిస్తామని రైతులు చెబుతుంటే ముంపు భూముల్లో పంటలు సాగు చేస్తే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mz0egf

Related Posts:

0 comments:

Post a Comment