Saturday, June 6, 2020

కరోనా ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ టికెట్ చెల్లింపులో కొత్త విధానం!

హైదరాబాద్: తెలంగాణ సర్కారు కరోనా లాక్‌డౌన్ సడలింపులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే, కరోనా నేపథ్యంలో టికెట్ ఛార్జీల చెల్లింపుల విషయంలో టీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dF7DGQ

Related Posts:

0 comments:

Post a Comment