పంచాయతీ ఎన్నికల్లో వాట్సాప్ దెబ్బకొట్టింది. ఏకంగా ఓ గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లు లేకుండా చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో రంజిత్ నాయక్ తండాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా వాట్సాప్ లో షికారు చేసింది. అయితే అవే రిజర్వేషన్లు కన్ఫామ్ అనుకుని చాలామంది నమ్మారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T45hHg
అదే నిజమని నమ్మితే..! పంచాయతీ ఎన్నికలకు \"వాట్సాప్\" దెబ్బ
Related Posts:
వేసవి ఎఫెక్ట్: ట్రాఫిక్ పోలీసుల కోసం హైటెక్ బూత్: ఏసీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్: 19 చోట్ల.. !బెంగళూరు: ట్రాఫిక్ కానిస్టేబుళ్ల విధులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. విధి నిర్వహణలో ఉన్నంత సేపూ వారు నిల్చునే ఉండక తప్పని పరిస్థితి. వా… Read More
దిశా చట్టం 2019 బిల్లును వెనక్కు పంపి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..రీజన్ ఇదేఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్… Read More
అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో రైలు: 7న ప్రారంభించనున్న కేసీఆర్హైదరాబాద్: నగరవాసులకు మరో కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గం… Read More
World Cancer Day:తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్రెస్ట్ , సర్వికల్ క్యాన్సర్హైదరాబాదు: ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డేను జరుపుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఏదో ఒక క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున… Read More
మేడారం జాతర విశిష్టత, ఎవరీ సమ్మక్క-సారలమ్మ?: ‘కుట్రతోనే జయించారు.. వీరోచితంగా కాదు’హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో … Read More
0 comments:
Post a Comment