పంచాయతీ ఎన్నికల్లో వాట్సాప్ దెబ్బకొట్టింది. ఏకంగా ఓ గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లు లేకుండా చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో రంజిత్ నాయక్ తండాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా వాట్సాప్ లో షికారు చేసింది. అయితే అవే రిజర్వేషన్లు కన్ఫామ్ అనుకుని చాలామంది నమ్మారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T45hHg
అదే నిజమని నమ్మితే..! పంచాయతీ ఎన్నికలకు \"వాట్సాప్\" దెబ్బ
Related Posts:
సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన... రేపటి నుంచి ఆ రిజిస్ట్రేషన్లు బంద్... ఇది ఆరంభం మాత్రమే...తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదని... ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అని… Read More
Illegal affair: కాలేజ్ అమ్మాయి, అంకుల్ లవ్ స్టోరీ, భార్య VS యువతి: ముగ్గురి ప్రాణాలు బలి !చెన్నై/ పుదుకోటై: కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తి కాలేజ్ అమ్మాయితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను గాలికి వేదిసి అక… Read More
new study: తక్కువ మాట్లాడండి.. కరోనాను కట్టడి చేయండి!న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయ… Read More
ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకంకరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వె… Read More
కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో రద్దుకు అసెంబ్లీ ఆమోదం - సవరణలు లేకుండానే ఏకగ్రీవంగాముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు సహా మొత్తం నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి… Read More
0 comments:
Post a Comment