రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో జీవో.111ని ఉల్లంఘించి ఫామ్ హౌజ్ నిర్మాణాలు చేపట్టారంటూ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. ఆ ఫామ్ హౌజ్ కేటీఆర్కు చెందినది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uk7BMT
కాంగ్రెస్ నాయకులకు టీఆర్ఎస్ గట్టి ఝలక్.. తగ్గని రేవంత్.. ముందుంది మొసళ్ల పండగేనా..?
Related Posts:
పెళ్లింట మోగిన చావు బాజా, షాపింగ్ కోసం వెళ్తే కబళించిన మృత్యువు, రైలు ఢీ కొని...హైదరాబాద్ చందానగర్లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిర… Read More
ఎన్పీఆర్పై అమిత్ షా అటెన్షన్... ఎన్పీఆర్కు ఎన్ఆర్సీకి సంబంధం లేదుకేంద్రం తాజాగా అమోదించిన [ఎన్పీఆర్ } నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ , మరియు ఇటివల అమోదం పొందిన [ఎన్ఆర్సీ ] నేషనల్ రీజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు సంబంధం లేదన… Read More
రైల్వేశాఖ క్రిస్మస్ గిఫ్ట్ : డిసెంబర్ 25న ఈ లగ్జరీ రైలు ప్రారంభం..టికెట్ ఎంతో తెలుసా..?షిమ్లా: రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది. క్రిస్మస్ సందర్భంగా హిమదర్శన్ ఎక్స్ప్రెస్ను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించను… Read More
బెదిరించి.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినిపై ల్యాబ్ ఇంఛార్జ్ అఘాయిత్యంహైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ మహిళలు, యువతులపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నగరంలోని ఓ ఇంజిన… Read More
విజయసాయి చౌకబారు రాజకీయాలు మానుకో, వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ, రాష్ట్రపతికి లేఖపై సుజనారాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలన… Read More
0 comments:
Post a Comment