టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం కావడంతో టీఆర్ఎస్ అసెంబ్లీ సభ్యుల మార్క్ 103కు చేరింది. దీంతో అసెంబ్లీలో మెజారీటి ఉన్న ప్రతిపక్ష నాయకులు లేకుండా పోయారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQhz5L
టీఆర్ఎస్ @ 103.. కాంగ్రెస్ @6... కేసీఆర్ కళ నెరవేరిందా...!
Related Posts:
ప్రియాంక గాంధీ ‘1000’ బస్సులకు యూపీ సర్కారు గ్రీన్ సిగ్నల్లక్నో: వలస కూలీలను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తాము 1000 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు తమకు ప్రభుత్వ అనుమతి కావాలంటూ కాంగ్రెస్ న… Read More
చిన్న కారణం.. అతిపెద్ద శిక్ష..! పాకిస్తాన్ లో దారుణాతి దారుణమైన దుశ్చర్య..!ఇస్లామాబాద్/హైదరాబాద్ : కొన్ని దేశాల్లో మరణ శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. కాకపోతే ముద్దాయిలు చేసే తప్పులను బట్టి శిక్షలలోని కఠినత్వం అమలుచేస్తుంటారు. … Read More
ఎల్జీ పాలిమర్స్కు సీఎం జగన్ వార్నింగ్.. సెటిల్మెంట్ నాటకమన్న టీడీపీ.. 20వేల మందికి తలా రూ.10వేలు..ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఆరు గ్రామాల్లో తీవ్ర విషాదానికి … Read More
నిరుద్యోగ భారతం : కరోనావైరస్తో డేంజర్లో ఉద్యోగాలు..అది మాత్రమే కాపాడుతుందట..!న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృభిస్తుండటంలో ఇటు జనజీవనం స్తంభించడమే కాకుండా అటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ అమలులోక… Read More
వేటికి అనుమతి.. వేటిపై నిషేధం.. తెలంగాణలో కొత్త గైడ్ లైన్స్ ఇవే..కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఉన్నట్టే రాత్రి వేళ 7గం. … Read More
0 comments:
Post a Comment