Monday, June 15, 2020

పవన్ కళ్యాణ్: పిల్లల ప్రాణాలతో చెలగాటమా?: పొరుగు రాష్ట్రాలను ప్రస్తావిస్తూ జగన్ సర్కారుకు హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e5bU6t

Related Posts:

0 comments:

Post a Comment