హైదరాబాద్: రేపు (మంగళవారం) జరగబోయే) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. రెండు రకాల వ్యూహాలతో విపక్షం ఈ ప్లాన్కు తెరలేపిందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 88 సీట్లు గెలుచుకోగా, ఇద్దరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VS6CBW
Tuesday, March 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment