కడప: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలతాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించుకుంటుందటూ సర్వేలన్నీ స్పష్టం చేస్తోన్న నేపథ్యంలో- ఢిల్లీ నాయకులు ఏపీ వైపు చూపులు సారించారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పొత్తులు పెట్టుకోవాలని, ఆ పార్టీ మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vXLMGq
సోనియాగాంధీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు.. కానీ: సన్నిహితుల వద్ద వైఎస్ జగన్!
Related Posts:
ఏపీకి 3 రాజధానులు..వికేంద్రీకరణ తప్పదు: అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి: సభలో సీఎం జగన్ సంచలనంఏపీ రాజధాని పైన తన అభిప్రాయం ఏంటో ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీలో మూడు రా… Read More
మెట్రోలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్లతో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్,… Read More
పాక్ వెళ్లి.. నవాజ్ షరీఫ్ ను కౌగిలించుకున్నదెవరు?: మోడీకి సోనియా సూటి ప్రశ్నన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలెత్తిన వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన జ్వాలల న… Read More
హీరోయిన్ పాయల్ రోహత్గీకి బెయిల్.. రెండు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత ఊరటనటి పాయల్ రోహత్గీకి ఊరట లభించింది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆమె గత రెండు రోజులుగా రాజస్థాన్ పోలీసుల … Read More
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..సరికొత్త రికార్డు సృష్టించిన సెన్సెక్స్ నిఫ్టీముంబై: మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి మార్కెట్లు పాజిటివ్నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. చైనా నుంచి దిగుమతి చేసు… Read More
0 comments:
Post a Comment