ఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి . ఈ ఫిర్యాదులు..ఆరోపణల ఆధారంగా జిల్లా కలెక్టర్ల నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక కోరారు. దీనికి అనుగుణంగా వచ్చిన నివేదికలను పరిగణ లోకి తీసుకొని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q59DNH
చంద్రగిరిలో రీపోలింగ్ ఫై చంద్రబాబు అసంతృప్తి .. ఈసీది పక్షపాత ధోరణి అన్న బాబు
Related Posts:
Fact check : వొడ్కా తాగితే కరోనా రిస్క్ తగ్గుతుందా...?'మద్యం సేవిస్తే కరోనా వైరస్ రాకుండా ఉంటుందా...? వొడ్కా తాగితే వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయా..? అమెరికాకు చెందిన ప్రముఖ సెయింట్ ల్యూక్స్ ఆస్పత్రి దీనిక… Read More
అచ్చెన్నాయుడు బెయిల్ మరింత ఆలస్యం- మరోసారి విచారణ వాయిదా...ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయడుకు బెయిల్ మరింత ఆలస్యం కానుంది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పి… Read More
కేసీఆర్ ఫెయిల్... త్వరలో రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ ఎంపీలు... రాష్ట్రపతి పాలనకు డిమాండ్...తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని... ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ముఖ్… Read More
తమిళనాడు డబ్బు ఎవరిదంటే.. విమర్శలతో బాలినేని మనస్తాపం-రాజీనామా చేస్తానంటూ..తమిళనాడు బోర్డర్ చెక్ పోస్టు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న ఫార్చూనర్ వాహనంలో ఐదుకోట్ల నగదు లభించడం, అది కాస్తా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డ… Read More
ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?: ఉస్మానియా ఆస్పత్రి వరద నీటిపై మంత్రి తలసాని ఫైర్హైదరాబాద్: నగరంలోని పురాతన ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగు నీరు చేరుకోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ … Read More
0 comments:
Post a Comment