న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నిప్పులు చెరిగారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటన చేయకుండా చైనా అడ్డుకుంది. దీనిపై ఆయన స్పందించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముందు బలహీనుడైన ప్రధాని మోడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T4uMHm
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment