హైదరాబాద్: మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయులతో కలిసి బుధవారం ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెరాసలో చేరే విషయంపై కేసీఆర్తో సబిత చర్చించారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T4vgxa
'కేసీఆర్ను కలిశాక అది సరైనదేననిపించింది': నిన్న సబిత చేతిలో ఓడిన తీగల.. నేడు కలిశారు
Related Posts:
అరేబియా సముద్రంలో కొత్త అల్పపీడనం: ఏపీ సహా: పొంచివున్న ముప్పు: బురెవికి బలితిరువనంతపురం: మరో తుఫాన్ ముప్పు పొంచివుంది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులు కుదుట పడక ముందే..మరో తుఫాన్ పుట్టుకుని రావాడానికి అను… Read More
ఆస్ట్రేలియా జట్టులో గందరగోళం: ఆ ఫాస్ట్ బౌలర్ దూరం: ఎప్పుడొస్తాడో తెలియదు: టీమిండియాకు ఊపిరిసిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత క్రికెట్ జట్టుతో రెండో టీ20 మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందు సంభవించిన … Read More
అసెంబ్లీ ఎన్నికల వేళ..బీజేపీ సాహసం: తెరపైకి వివాదాస్పద చట్టం: సీఏఏ అమలు తేదీ వెల్లడిన్యూఢిల్లీ: కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చ… Read More
తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్లో ఘటన -షాకింగ్ కారణంఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకపర్వానికి సంబంధించిన మరో ఘటన సంచలనం రేపుతున్నది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు పోలీసులు అత్యాచారా ఆరోపణలు ఎదుర్కొంటు… Read More
తీవ్రంగా స్పందించిన జగన్: ఉప ముఖ్యమంత్రికి ఫోన్కాల్: ఆ ఘటనపై ఆరా: సమగ్ర నివేదిక కోసంఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 40 మందికి పైగా స్థానికులు ఉన్… Read More
0 comments:
Post a Comment