హైదరాబాద్ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరో సారి సత్తా చాటుతుందని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ఆదారపడాల్సిన అవసరం ఉండదని బీజేపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉన్నానని బీజేపీ సీనియర్నేత బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే అదిష్టానం ఆదేశిస్తేనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u6A5ft
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment