భారత్ చైనా బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లడఖ్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అటు చైనా.. ఇటు ఇండియా రెండు దేశాలు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే లడఖ్ లోని వివాదాస్పద భూభాగంలో భారత, చైనా దళాలు భారీగా యుద్ధ శకటాలను మోహరిస్తున్నాయి .ఆయుధ సామాగ్రిని చేరవేస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ యుద్ధానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XN4Ep8
లడఖ్ లో ఉద్రిక్తత .. ఆయుధాలు,అదనపు బలగాలతో భారత్ , చైనా దేశాలు
Related Posts:
మళ్లీ బాంబుల మోత... దద్దరిల్లిన కాబూల్... ఆఫ్ఘన్లో ఆగని నెత్తుటేరులు...ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబూల్ నగరంలో శనివారం(నవంబర్ 21) వరుస పేలుళ్లు సంభవించాయి. నగరానికి ఆనుకుని జనసాంద్రత ఎక్కువగా ఉండే గ్రీన… Read More
SBIలో 8500 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..!స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 8500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులై… Read More
Playboy: కిలాడీ కాశీ వలలో ప్రముఖ నటి ?, నగ్న వీడియో లునాశనం చేసిన తండ్రి, అక్కడ ఏం జరిగింది ?చెన్నై/ కన్యాకుమారి/ నాగర్ కోవిల్: అమ్మాయిలు, ఆంటీలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకుని జైలుపాలైన ప్లేబాయ్ కాశీ (26) కేసు మరో కొత్త మలుపు తిరిగి… Read More
ఇండియాలో 90 లక్షలు దాటి కరోనా విజృంభణ.. ఈ రోజు కేసులు, మరణాల లెక్క ఇదే !!ఇండియాలో కరోనావైరస్ పంజా విసురుతూనే ఉంది. క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 564 మరణాలతో, భ… Read More
జో బైడెన్ టీమ్లో మరో భారతీయ అమెరికన్ - పాలసీ డైరెక్టర్గా మాల అడిగ....అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ముందే భారతీయుల మనసు గెల్చుకున్న జో బైడెన్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక భారతీయులకు తన టీమ్లో కీలక స్ధానాలు కట్టబెడుతు… Read More
0 comments:
Post a Comment