భోపాల్/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడాలిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి మాజీ ప్రధానులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. ప్రతినిత్యం కట్టుదిట్టమైన భద్రతతో ఉండే సీఎంకే కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30R4Hln
Saturday, July 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment