టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత సునీత కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. కొండన్న మృతితో పరిటాల కుటుంబంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eVL00A
మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..
Related Posts:
జైల్లో ఉన్నారు.. అభ్యర్థులకు టికెట్లిచ్చారు..! లాలూపై జేడీయూ ఫైట్ఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై పోరాటానికి సిద్ధమయ్యారు బీహార్ జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్. జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ… Read More
ఓటు వేరే పార్టీకి పడిందని వేలు కోసుకున్న యువకుడురాజకీయ పార్టీలకు కార్యకర్తలు ,అభిమానులే బలం , కార్యకర్తలు, అభిమానులు లేకుండా పార్టీ మనుగడ సాధించడం కష్టం . కొందరైతే పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్లు కూ… Read More
తండ్రి, తనయుడు, తమ్ముడి కొడుకు ముగ్గురు గెలుస్తారు రాసుకోండి : కర్ణాటక మంత్రి రేవణ్ణనేను చెప్పింది మీరు రాసుకోండి , నేను చేప్పినవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారు , ఇది నా జ్యోతిష్యం అని ఘంటాపథంగా చెప్పాడు కర్ణాటక మంత్రి రేవణ్ణ, తన తండ్రి, త… Read More
65 అయితే 88 ఎలా : 140, మొత్తం 175, ఇదీ విజయసాయి, లక్ష్మీనారాయణ సీట్ల లెక్కల యుద్ధంఅమరావతి : ఏపీలో వైసీపీ, జనసేన మధ్య సీట్ల లెక్కల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జనసేన విశాఖపట్టణం లోక్ సభ అభ్యర్థి వీవీ … Read More
సీఎస్ తప్పిదం వల్లే మిస్టేక్ : ఇంటర్ ఫలితాల గందరగోళంపై బోర్డు క్లారిటీహైదరాబాద్ : ఇంటర్ ఫలితాల జాబితాలో దొర్లిన తప్పులపై బోర్డు స్పందించింది. వీటితో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించింది. కొందరు విద్యా… Read More
0 comments:
Post a Comment