టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత సునీత కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. కొండన్న మృతితో పరిటాల కుటుంబంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eVL00A
మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..
Related Posts:
తిరుపతిలో బీజేపీ పోటీ- జనసేన తప్పుకుంది అందుకేనా ? వైసీసీ, టీడీపీకీ ప్రయోజనంఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా తామే పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. … Read More
స్వేచ్ఛ అంటే ఏమిటి..? అసలు నిర్వచనమేంటి..? &nb… Read More
విశాఖ ఉక్కు కోసం సినీ వర్గాల మద్దతు .. చాలా పెద్ద అన్యాయం అన్నమంచు మనోజ్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దత… Read More
మోదీకి బానిసలా అన్నాడీఎంకె... డీఎంకె సెక్యులరిజం నిర్వచనమేంటో? నిప్పులు చెరిగిన ఓవైసీ..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... అందుకు తగిన గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు. తమిళ అస్తిత్వ ప్రతీకలుగా ముద్… Read More
కడప స్టీల్ ప్లాంట్కూ తప్పని చిక్కులు- తీవ్ర అప్పుల్లో భాగస్వామి-ప్రత్యామ్నాయాలేంటి ?ఏపీలో ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాక రేపుతున్న నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్పై జనం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అన… Read More
0 comments:
Post a Comment