నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం వద్ద పాము కనిపించడంతో కొంతమంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇవాళ శ్రావణ మొదటి శనివారం,నాగుల పంచమి కావడంతో ఆలయంలోకి పాము రాకను శుభ సూచకమని పండితులు చెప్పినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Uld6t
నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...
Related Posts:
2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. … Read More
ఓటు మోడీకి వేసి.. సాయం నన్ను అడుగుతారా.. మరో వివాదంలో కర్ణాటక సీఎంబెంగళూరు : కర్ణాటక సీఎం కుమారస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా గ్రామాల్ల… Read More
జగన్ కు లోకేశ్ వార్నింగ్: గుర్తుపెట్టుకో..అధికారం శాశ్వతం కాదు: సహనం పరీక్షించొద్దు....!మాజీ మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ ఓ వైపు నీతులు చెబుతూనే మరో వైపు తాను అనుకున్నదే జగన్ చేసేస్తున్నారంటూ లోకేశ్ మండిప… Read More
బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీపశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓట… Read More
బోడుప్పల్ సంగీతపై హత్యాయత్నం .. భర్తపై అనుమానం, వారెంట్ ఉన్న పట్టుకోని పోలీసులు ..హైదరాబాద్ : తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చాక కానీ అతగాడి ప్రవర్తన బోధపడలేదు. అప్పటికే ఓ పెళ్లైందని తెలిసి బాధపడింది. సరే భ… Read More
0 comments:
Post a Comment