మహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో, ఇద్దరు స్నేహితులు, షహనావాజ్ హుస్సేన్ మరియు అబ్బాస్ రిజ్వి, కరోనావైరస్ రోగులకు మరియు ముంబైలో శ్వాసకోశ సమస్య ఉన్న ఇతర రోగులకు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరూ చెయ్యని పని చేశారు. ఇద్దరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5Zhly
Wednesday, June 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment