వైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణలో వేగం పెంచారు .ఇప్పటికే ఈ కేసులో ఒక మైనర్ తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్యకు టిడిపి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Don4FZ
Saturday, July 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment